Tuesday, May 12, 2009

చనిపోయిన వారికి కర్మకాండలు అవసరమా?

మనిషి తనలో వున్న ప్రాణం ఎగిరిపోగానే నిర్జీవమై శవంగా మారిపోతాడు. ఇక అతని ప్రయాణం శ్మశానానికే. అక్కడఅతన్ని పూడ్చి పెట్టడమో లేక కాల్చివేయడమో జరుగుతుంది. ఇది ఇప్పుడు బ్రతికి వున్న మనమందరమూ చూస్తున్ననిజం.
కాని ఇంతటితో కథ అయిపోదు. బ్రతికివున్న వాళ్లకు అసలు కష్టాలు మొదలవుతాయి.
మనిషిలోంచి వెళ్ళిపోయిన 'ఆత్మ' ఇంకా ప్రేతాత్మగా వుంటుందని, తాను ఇన్నాళ్లుగా బ్రతికిన పరిసరాలను విడిచి వెళ్ళక
అక్కడే తిరుగుతూ వుంటుందని, దాన్ని సాగనంపడానికి 'కర్మకాండలు' నిర్వహించాలని నిర్వచనాలు చెప్తారు మనచుట్టూ వున్న వారు.

మిగతా తర్వాత...

No comments:

Post a Comment